ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టిని తరలిస్తున్న టిప్పర్లు సీజ్‌

ABN, First Publish Date - 2021-05-21T04:53:42+05:30

కృత్రిమ ఇసుక తయారీకి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అధికారులు సీజ్‌ చేశారు. మండల పరిధిలోని ఆరుట్ల శివారులో గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంది, మే 20: కృత్రిమ ఇసుక తయారీకి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అధికారులు సీజ్‌ చేశారు. మండల పరిధిలోని ఆరుట్ల శివారులో గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మట్టిని తవ్వి తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకుని, తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించి సీజ్‌ చేశారు. కృత్రిమ ఇసుకను తయారు చేసినా, వాహనాల్లో తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ బి.సతీ్‌షకుమార్‌ హెచ్చరించారు. తనిఖీల్లో ఆర్‌ఐ సాయి శ్రీకాంత్‌, వీఆర్వో రామచంద్రయ్య సిబ్బంది పాల్గొన్నారు.


 

Updated Date - 2021-05-21T04:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising