ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్వట్లలో చోరీ

ABN, First Publish Date - 2021-04-21T05:53:30+05:30

వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపు కొందరు దొంగలు ఇంటిని దోపిడీ చేశారు. తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా పెట్టుకున్న దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండల పరిధిలోని పల్వట్ల గ్రామంలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వట్‌పల్లి: వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపు కొందరు దొంగలు ఇంటిని దోపిడీ చేశారు. తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా పెట్టుకున్న దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండల పరిధిలోని పల్వట్ల గ్రామంలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి కరోనా వైరస్‌ సోకడంతో చికిత్స నిమిత్తం ఈనెల 13న వీరు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లారు. చికిత్స అనంతరం మంగళవారం రాత్రి తమ ఇంటి (పల్వట్ల)కి వచ్చారు. దొంగలు మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదు అపహరించినట్లు వారు తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీసులను అడగ్గా తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.

Updated Date - 2021-04-21T05:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising