ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంతలో పడి మహిళ మృతి

ABN, First Publish Date - 2021-10-18T04:26:49+05:30

జేసీబీ తీసిన గుంతలో పడి మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని బైలంపూర్‌ గ్రామంలో చోటు చేసుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు, అక్టోబరు 17 : జేసీబీ తీసిన గుంతలో పడి మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని బైలంపూర్‌ గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పల్లె ఎల్లమ్మ (45) దసరా పండుగ రోజు సాయంత్రం జంబికి వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అంతటా వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం ఇంటి ఎదుట ఉన్న జేసీబీ తీసిన గుంతలో శవమై తేలింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగా కృష్ణ తెలిపారు. 

Updated Date - 2021-10-18T04:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising