ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సరీలలో నిర్దేశించిన మొక్కలను పెంచాలి

ABN, First Publish Date - 2021-12-03T04:57:47+05:30

హరితహారంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో మొక్కల పెంపకం పనులు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య అన్నారు.

మొక్కల పెంపకం కోసం మట్టితో నింపుతున్న బ్యాగులను పరిశీలిస్తున్న సీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ సీఈవో ఎల్లయ్య

జహీరాబాద్‌, డిసెంబరు 2 : హరితహారంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో మొక్కల పెంపకం పనులు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య అన్నారు. గురువారం మండలంలో పిచేర్యాగడి, సజ్ఞాపూర్‌, బడంపేట గ్రామాలను సందర్శించిన ఆయన నర్సరీలు, పల్లె ప్రకృతివనాలను పరిశీలించి మాట్లాడారు. రాబోయే హరితహారం కల్లా ప్రతి నర్సరీలో 20 వేల మొక్కలు పెంచాలన్నారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి వెంకట్‌రెడ్డి, పిచేర్యాగడి సర్పంచ్‌ రవికిరణ్‌, పంచాయతీ కార్యదర్శి కళావతి ఉన్నారు. 

Updated Date - 2021-12-03T04:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising