ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి చెరువులో పడి మృతి

ABN, First Publish Date - 2021-02-28T05:25:29+05:30

బహిర్భూమికని వెళ్లి మూర్ఛ వ్యాధితో ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని పెద్దగుండవెళ్లిలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక, ఫిబ్రవరి 27: బహిర్భూమికని వెళ్లి మూర్ఛ వ్యాధితో ఓ వ్యక్తి  చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని పెద్దగుండవెళ్లిలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన పంజా కిషన్‌(32) గ్రామంలోని సాక్షిచెరువులో బహిర్భూమికని వెళ్లాడు. మూర్భ వ్యాధి వచ్చి ఒక్కసారిగా చెరువులో బొక్కబోర్లపడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని దుబ్బాక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య లత, కొడుకు జశ్వంత్‌ ఉన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. 


Updated Date - 2021-02-28T05:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising