ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2021-03-01T05:20:33+05:30

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతైన సంఘటన మండలంలోని రెడ్డిఖానాపూర్‌లో చోటు చేసుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్నూర, ఫిబ్రవరి 28 : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతైన సంఘటన మండలంలోని రెడ్డిఖానాపూర్‌లో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మాచుకూరి లింగయ్య గ్రామ శివారులో గల మంజీరా పరీవాహక ప్రాంతంలో చేపల వేటకు వెళ్లాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అందులో మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని వెతికినా ఆచూకీ లభించలేదు. సంఘటనా స్థలానికి తహసీల్దార్‌ పద్మావతి, ఎస్‌ఐ రాజే్‌షనాయక్‌ చేరుకుని పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-01T05:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising