ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో కంపెనీ కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-04-19T05:42:29+05:30

కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మనోహరాబాద్‌ మండలం చెట్లగౌరారంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), ఏప్రిల్‌ 18: కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మనోహరాబాద్‌ మండలం చెట్లగౌరారంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ కథనం ప్రకారం.. బీహార్‌లోని బక్సర్‌ జిల్లా శాంతినగర్‌కు చెందిన బిచ్చురామ్‌(42) ఐదేళ్లుగా ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసిన తరువాత బిచ్చురామ్‌ అకస్మాత్తుగా నేలపై కూలిపోయాడు. అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కంపెనీ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఎండీ మజ్‌ఫర్‌జావీద్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపారు.


 

Updated Date - 2021-04-19T05:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising