ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటికుంటలో పడి బాలుడి మృతి

ABN, First Publish Date - 2021-06-17T05:45:51+05:30

ఈత కోసం వెళ్లి నీటికుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కిషన్‌నాయక్‌తండాలో బుధవారం చోటు చేసుకున్నది.

అనిల్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగల్‌గిద్ద, జూన్‌ 16 : ఈత కోసం వెళ్లి నీటికుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కిషన్‌నాయక్‌తండాలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం తండాకు చెందిన అనిల్‌ (15) ఈత కోసం మరో బాలుడితో తండా శివారులోని నీటి కుంటకు వెళ్లారు. అనిల్‌ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన మరో బాలుడు కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటిన అక్కడికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-06-17T05:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising