ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా

ABN, First Publish Date - 2021-03-01T05:21:28+05:30

ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి రూరల్‌, ఫిబ్రవరి 28 : ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. రూరల్‌ ఎస్‌ఐ సుభాష్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ టోలీచౌకికి చెందిన ఖాజా మోహినోద్దీన్‌(23) కొంతకాలంగా సంగారెడ్డి పట్టణంలోని ఇందిరా కాలనీలో గల మజీద్‌ ఎఫై మున్నీస మదర్సాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అయితే మదర్సాలోని నలుగురు స్నేహితులతో కలిసి ఆదివారం సంగారెడ్డి మండలం కల్పగూర్‌ గ్రామ శివారులోని మంజీరా డ్యాంలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. మృతుని తల్లి నసీమాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుభాష్‌ తెలిపారు.

Updated Date - 2021-03-01T05:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising