ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడపిల్లలకు భరోసా ‘సుకన్య సమృద్ధి యోజన’

ABN, First Publish Date - 2021-03-07T04:53:29+05:30

గ్రామంలో జన్మించిన ప్రతీ ఆడపిల్లలకు భరోసా కల్పించడం కోసం సుకన్య సమృద్ధి యోజనలో చేర్చడానికి సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దుమైలారం పంచాయతీ ఆధ్వర్యంలో కార్యచరణ రూపొందించారు.

కంది మండలంలోని ఎద్దుమైలారం గ్రామం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నేడు ఎద్దుమైలారంలో 54 మంది ఆడపిల్లలకు కానుక

- తొలి రెండు వాయిదాలు చెల్లించనున్న పంచాయతీ పాలకవర్గం

కంది, మార్చి 6 : గ్రామంలో జన్మించిన ప్రతీ ఆడపిల్లలకు భరోసా కల్పించడం కోసం సుకన్య సమృద్ధి యోజనలో చేర్చడానికి సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దుమైలారం పంచాయతీ ఆధ్వర్యంలో కార్యచరణ రూపొందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 54 మంది ఆడపిల్ల తల్లిదండ్రులను సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేర్చుతూ, తొలి రెండు వాయిదాల మొత్తం రూ. రూ. వెయ్యి పంచాయతీ నుంచి చెల్లించనున్నారు. మిగిలిన వాయిదాలు చెల్లించేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక స్వాలంభనకు వివిధ పథకాల కింద సాయం చేయనున్నారు. ఇందుకోసం అవసరమైతే దాతల సాయం తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా పోస్టాఫీసులో నెలకు రూ. 500 చెల్లిస్తే 15 సంవత్సరాల అనంతరం రూ. 3 లక్షలు అందుతాయి. ఈ విషయమై సర్పంచ్‌ మాట్లాడుతూ తమ గ్రామంలోని ఆడపిల్లలున్న తల్లిదండ్రులు గర్వించేలా సుకన్య సమృద్ధి యోజన ద్వారా భరోసా కల్పిస్తామన్నారు. 

Updated Date - 2021-03-07T04:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising