ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-11-28T05:27:04+05:30

కడుపు నొప్పి భరించలేక ఇంటర్‌ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపాక, నవంబరు 27: కడుపు నొప్పి భరించలేక ఇంటర్‌ విద్యార్థిని పురుగుల మందు తాగి  ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని రామునిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. రామునిపల్లి గ్రామానికి చెందిన చింతల పూజ(17) గత మూడేళ్లుగా నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నది. ఎంతకూ తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రాత్రికి ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తండ్రి సిద్ధయ్య ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-28T05:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising