ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాల్వల ద్వారా వరినాట్లకు సింగూరు నీళ్లు

ABN, First Publish Date - 2021-01-16T06:07:02+05:30

యాసంగి వరినాట్లు వేసేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి ఈనెల 11వ తేదీన నీటిని విడుదల చేయగా శుక్రవారం ఎంఎన్‌ కెనాల్‌ గుండా మండలంలోకి ప్రవేశించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హవేళీఘణపూర్‌, జనవరి 15 : యాసంగి వరినాట్లు వేసేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి ఈనెల 11వ తేదీన నీటిని విడుదల చేయగా శుక్రవారం ఎంఎన్‌ కెనాల్‌ గుండా మండలంలోకి ప్రవేశించాయి. ఈ కాల్వ ద్వారా ముత్తాయికోట, తొగిట, కూచన్‌పల్లి, శాలిపేట, భూపతిపూర్‌, ముత్తాయిపల్లి, తదితర గ్రామాలకు సింగూరు నీరు చేరనుంది. నీరు రావడంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-01-16T06:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising