ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

ABN, First Publish Date - 2021-04-19T05:50:45+05:30

గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, ఏప్రిల్‌ 18: గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలో రూ.67లక్షల నిధులతో చేపట్టిన బీటీ రోడ్లు, అంతర్గగత మురుగునీటి కాల్వలు, వీధిదీపాలు, సంపు తదితర పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామిక వాడలోని టీఎ్‌సఐఐసీ భూములను డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిఽధులతో పాటు ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలన్నారు. లేదా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని పంచాయతీ కార్యదర్శి శివకాంతంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోచయ్య, ఉపసర్పంచ్‌ కృష్ణాయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, చందు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T05:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising