ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-09-01T19:10:12+05:30

జిల్లాలోని కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దమ్మకపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మీ, యాదయ్య  అనే ఇద్దరు రైతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసనకు దిగారు. తమకు ఉన్న 22 గుంటల భూమి వేరే వారి పేరు మీదకు ఎక్కించారని గత కొద్దిరోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-09-01T19:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising