ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయాన్నే పారిశుధ్య పనులు జరగాలి

ABN, First Publish Date - 2021-08-04T03:45:50+05:30

పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రతీరోజు ఉదయాన్నే పారిశుధ్య పనులు నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి కార్మికులకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి


సిద్దిపేట సిటీ, ఆగస్టు 3: పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రతీరోజు ఉదయాన్నే పారిశుధ్య పనులు నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి కార్మికులకు సూచించారు. మంగళవారం పట్టణంలోని స్వచ్ఛబడి, మందపల్లి, 1, 6వ వార్డు కంపోస్టు యార్డులను, బాల సదనం, మిడిల్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను కమిషనర్‌ పరిశీలించారు. స్వచ్ఛబడిలో పెరిగిన పిచ్చి గడ్డిని తొలగించాలని ఆదేశించారు. మొక్కలు కీటకాల బారిన పడకుండా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాలన్నారు. మూత్రశాలలోని నీటి కుళాయిలు మరమ్మతు చేయించాలని ఆదేశించారు.  1వ వార్డులోని లింగారెడ్డిపల్లిలోని కంపోస్టు యార్డును తనిఖీ చేసి, ఎరువు తయారీపై ఆరా తీశారు. మిడిల్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లో మురుగు కాలు నిర్మాణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఏఈ రంజిత్‌ని ఆదేశించారు. ఆయనవెంట ఏఈలు రంజిత్‌, యాదగిరి, శానిటరీ ఇన్స్‌స్పెక్టర్‌ బాల ఎల్లం ఉన్నారు.


 

Updated Date - 2021-08-04T03:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising