ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sangareddy: ఇంట్లో నుంచి పారిపోయిన ముగ్గురు చిన్నారులు

ABN, First Publish Date - 2021-12-11T16:07:29+05:30

తల్లిదండ్రులు మందలించారంటూ ముగ్గురు చిన్నారులు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: తల్లిదండ్రులు మందలించారంటూ ముగ్గురు చిన్నారులు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పఠాన్ చెరు పట్టణంలోని గౌతమ్ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయారు.  దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారుల కోసం వెతికి చివరకు అర్ధరాత్రి దాటాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నారుల కోసం గాలించి... నిర్మానుశ్య ప్రదేశంలో దాగి ఉన్న పిల్లల్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. బడికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు  పిల్లల్ని మందలించడం వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

Updated Date - 2021-12-11T16:07:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising