ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: తండ్రిని హత్య చేసిన కొడుకులు

ABN, First Publish Date - 2021-09-30T15:38:01+05:30

ఆస్తి కోసం కన్న తండ్రినే పొట్టనపెట్టుకున్నారు కసాయి కొడుకులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి:  ఆస్తి కోసం కన్న తండ్రినే పొట్టనపెట్టుకున్నారు కసాయి కొడుకులు. ఈ ఘటన జిల్లాలోని ఆందోల్ మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో చోటు  చేసుకుంది. గత అర్ధరాత్రి తండ్రి పెద్దగొల్ల పాపయ్య కొడుకులు నరేష్, కృష్ణ కలిసి హత్య చేసి పరారయ్యారు. అంతే కాకుండా మరో సోదరుడిని హత్య చేసుకుందుకు నరేష్, కృష్ణ యత్నించారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు విఠల్  జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడికి నలుగురు కుమారులు విఠల్, కృష్ణ, నరేష్, చిరంజీవి ఉన్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-09-30T15:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising