ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ నడుస్తోంది: కేంద్రమంత్రి

ABN, First Publish Date - 2021-08-16T19:31:10+05:30

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ నడుస్తోందని కేంద్ర రసాయానాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ కుభా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ నడుస్తోందని కేంద్ర రసాయానాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ కుభా తెలిపారు. సోమవారం కర్నాటక రాష్ట్రం బీదర్ వెళుతూ సదాశివపేటలో ఆగిన కేంద్రమంత్రి బాసవేశ్వరుని విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం ఎరువుల  ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిపడా ఎరువులు సరఫరా చేయవచ్చన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విండ్ మరియు సోలార్ పవర్ ఉత్పత్తికి తెలంగాణలో కావాల్సినంత వనరులు ఉన్నాయని కేంద్రమంత్రి భగవంత్ కుభా పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-16T19:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising