ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోగిపేటలో ప్రారంభంకాని కరోనా టెస్టులు

ABN, First Publish Date - 2021-05-10T17:14:11+05:30

కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జనం పడిగాపులుకాస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జనం పడిగాపులుకాస్తున్నారు. కాగా కరోనా టెస్టులు ఇంకా ప్రారంభంకాకపోవడంతో గర్భిణీ స్త్రీలు, చిన్నారులు క్యూ లైన్‌లో నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు వంద మందికి మాత్రమే వైద్య సిబ్బంది కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. టెస్టులు నిర్వహించక పోవడంతో అనారోగ్య సమస్యతో దాదాపు 200 మంది రోగులు వెనుతిరుగుతున్నారు. 

Updated Date - 2021-05-10T17:14:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising