మొసలి దాడిలో వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2021-03-01T16:12:47+05:30
జిల్లాలోని పుల్కల్ మండలం ఇసోజీపేటలో దారుణం చోటు చేసుకుంది.
సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం ఇసోజీపేటలో దారుణం చోటు చేసుకుంది. మంజీరా తీరంలో పశువులను కడగడనికి వెళ్లిన కాపరి గొల్ల రాములును మొసలి నీళ్ళల్లోకి ఈడ్చుకెళ్లింది. మొసలి దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Updated Date - 2021-03-01T16:12:47+05:30 IST