ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిని కాపాడాలని తహసీల్దార్‌కు వినతి

ABN, First Publish Date - 2021-02-28T05:29:16+05:30

మండలంలోని లక్ష్మక్కపల్లి సమీపంలోని రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ములుగు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గంగిశెట్టి శ్రీనివా్‌సగుప్తా, గ్రామస్థులు శనివారం తహసీల్దార్‌ యాదగిరిరెడ్డికి ఫిర్యాదు చేశారు.

వినతిపత్రాన్ని అందజేస్తున్న లక్ష్మక్కపల్లి గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు, ఫిబ్రవరి 27: మండలంలోని లక్ష్మక్కపల్లి సమీపంలోని రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ములుగు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గంగిశెట్టి శ్రీనివా్‌సగుప్తా, గ్రామస్థులు శనివారం తహసీల్దార్‌ యాదగిరిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు వ్యక్తులు లైసెన్స్‌ తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు వాళ్లని బెదిరించి డబ్బు ఎరచూపి భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు పోకుండా నిలిపి వేసే విధంగా తహసీల్దార్‌ చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట గ్రామస్థులు ప్రకాష్‌, ఆశ గల వెంకటేశం, నదీం తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-02-28T05:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising