ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిభావంతో మానసిక ప్రశాంతత

ABN, First Publish Date - 2021-10-22T05:17:06+05:30

ప్రజల్లో భక్తిభావం పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతత నెలకొంటుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు.

దుర్గామాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

హత్నూర, అక్టోబరు 21 : ప్రజల్లో భక్తిభావం పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతత నెలకొంటుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. గురువారం హత్నూర మండలం దౌల్తాబాద్‌లో నూతనంగా నిర్మించిన దుర్గాభవానీ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డిని ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేశం, ఎంపీటీసీ ఇందిరాసతీష్‌, ఆలయ నిర్వాహకులు కల్వ శ్రీనివాస్‌ ఉన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా సాయంత్రం మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. 

Updated Date - 2021-10-22T05:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising