ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటికి చేరిన పరశురాములు

ABN, First Publish Date - 2021-06-15T06:19:25+05:30

మర్కుక్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎడమ పరశురాములు మంగళవారం తన ఇంటికి చేరుకున్నాడు.

ఎర్రవల్లిలోని తమ ఇంటి వద్ద ఎల్లవ్వ, పరశురాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన


మర్కుక్‌, జూన్‌ 14: మర్కుక్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎడమ పరశురాములు మంగళవారం తన ఇంటికి చేరుకున్నాడు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి పస్తులున్న పరశురాములు, అతని తల్లి ఎల్లవ్వ పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితం కావడంతో మంత్రి హరీశ్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి స్పందించారు. వారికి చికిత్స అందేలా ఏర్పాటు చేశారు. ఇటీవలే ఎల్లవ్వ ఆరోగ్యం కుదుటపడి ఇంటికి చేరుకుంది. సిద్దిపేట ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో చికిత్స తీసుకున్న పరశురాములు మంగళవారం ఇంటికి చేరుకున్నాడు.  

Updated Date - 2021-06-15T06:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising