ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేలుడు ఘటనలో గాయపడిన వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:56:20+05:30

మర్కు బస్తీలోని ఓ ఇంట్లో రెండురోజుల క్రితం పేలుడు సంభవించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవుని దుర్గయ్య(60) చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ప్రాణాలొదిలాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామాయంపేట, జనవరి 15: మర్కు బస్తీలోని ఓ ఇంట్లో రెండురోజుల క్రితం పేలుడు సంభవించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవుని దుర్గయ్య(60) చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ప్రాణాలొదిలాడు. ఇంట్లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచగా.. కిరోసిన్‌ స్టౌవ్‌ పేలడంతో దుర్గయ్య మంటల్లో చిక్కుకున్నాడు. 90శాతం శరీరం కాలిపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించాడు. కాగా ఆయన కొంతకాలంగా అద్దెకు నివసిస్తున్న ఇంట్లో సారా తయారీకి వాడే ఇప్పపువ్వుతో పాటు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2021-01-16T05:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising