ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగునీటి కాల్వలో పడి ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-02-25T05:26:50+05:30

మురుగునీటి కాల్వలో పడి ఒకరు మృతిచెందిన సంఘటన జహీరాబాద్‌ పట్టణంలోని రాచన్నపేటకాలనీలో బుధవారం వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జహీరాబాద్‌, ఫిబ్రవరి 24: మురుగునీటి కాల్వలో పడి ఒకరు మృతిచెందిన సంఘటన జహీరాబాద్‌ పట్టణంలోని రాచన్నపేటకాలనీలో బుధవారం వెలుగు చూసింది. పట్టణ ఎస్‌ఐ నోముల వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హోతి(బి)గ్రామానికి చెందిన మహబూబ్‌(31) ప్రతీరోజూ కూలీపనుల నిమిత్తం జహీరాబాద్‌కు వెళ్తుంటాడు. మంగళవారం కూడా జహీరాబాద్‌కు వెళ్లాడు. కానీ ఇంటికి తిరిగి వెళ్లలేదు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రాచన్నపేటకాలనీలో మృతదేహమై కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మహబూబ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


Updated Date - 2021-02-25T05:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising