ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ప్రసంగాన్ని వీక్షించిన ఓడీఎఫ్‌ అధికారులు

ABN, First Publish Date - 2021-10-17T04:56:29+05:30

దేశాన్ని ఆత్మ నిర్మర్‌గా మార్చడానికి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

ప్రధాని ప్రసంగాన్ని వీక్షిస్తున్న ఓడీఎఫ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంది, అక్టోబరు 16: దేశాన్ని ఆత్మ నిర్మర్‌గా మార్చడానికి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం కంది మండలంలోని ఎద్దుమైలారం వద్ద ఉన్న మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో  ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ఓడీఎఫ్‌ అధికారులు మోదీ ప్రత్యక్ష ప్రసంగాన్ని వీక్షించారు.  న్యూఢిల్లీలోని డీఆర్డీవో భవన్‌లోని కొఠారి ఆడిటోరియంలో  దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమక్షంలో 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను 7 డివిజన్లుగా విభజించి ‘రక్ష ఆయుధ్‌’ పూజతో వేడుకను ప్రారంభించగా ప్రధాని మోదీ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల సిబ్బంది నుద్ధేశించి ప్రసంగించారు.  ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆయా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ  ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు మరింత పోటీతత్వంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రక్షణరంగ కార్యదర్శులు, జీఎం లోక్‌ప్రసాద్‌, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T04:56:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising