ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి కలెక్టరేట్‌లో నో ఎంట్రీ

ABN, First Publish Date - 2021-04-20T05:43:08+05:30

రెండో దశ కరోనా తీవ్రత దృష్ట్యా సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లోకి సోమవారం నుంచి ప్రజలను అనుమతించడం లేదు.

కలెక్టర్‌ ఛాంబర్‌ వైపు వెళ్లే ద్వారాన్ని మూసివేసి కాపలాగా ఉన్న అటెండర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజావాణి నిర్వహించని అదికారులు

గ్రీవెన్స్‌ సెల్‌లో వినతిపత్రాలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 19: రెండో దశ కరోనా తీవ్రత దృష్ట్యా సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లోకి సోమవారం నుంచి ప్రజలను అనుమతించడం లేదు. కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ఉండే ఛాంబర్‌ వైపు ఎవరూ వెళ్లకుండా ద్వారాలు మూసివేసి, అటెండర్‌ను కాపలా ఉంచారు. అలాగే మరో అడిషనల్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ విభాగాలు ఉండే బ్లాకులోకి కూడా ఎవరిని వెళ్లనీయడం లేదు. ఈ బ్లాక్‌లోకి వెళ్లే ద్వారం వద్ద టేబిల్‌ను అడ్డుగా పెట్టి, మరో అటెండర్‌ కాపలాగా ఉండి ఎవరినీ అనుమతించడం లేదు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని అధికారులు నిర్వహించకపోవడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ అర్జీలను గ్రీవెన్స్‌ సెల్‌లో ఇచ్చి వెళ్లారు.

Updated Date - 2021-04-20T05:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising