ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఖేడ్‌ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-05-09T04:54:11+05:30

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ పిలుపు మేరకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శనివారం నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో దాదాపు 100 మొక్కలను నాటారు.

ఖేడ్‌లో మొక్కను నాటి, నీళ్లు పోస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణఖేడ్‌, మే 8: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ పిలుపు మేరకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శనివారం నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో దాదాపు 100 మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెంచే ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నారు. సంతో్‌షకుమార్‌ పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తున్నదన్నారు. 


 

Updated Date - 2021-05-09T04:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising