ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ భగీరథ నీటిని సేవించండి

ABN, First Publish Date - 2021-01-27T05:50:19+05:30

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మిషన్‌ భగీరత నీటిని సేవించాలని కలెక్టర్‌ హన్మంతరావు పిలుపునిచ్చారు.

మిషన్‌ భగీరథ నీటి బాటిళ్లను ప్రారంభిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అధికారులకు కలెక్టర్‌ హన్మంతరావు సూచన


సంగారెడ్డి రూరల్‌, జనవరి 26: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మిషన్‌ భగీరత నీటిని సేవించాలని కలెక్టర్‌ హన్మంతరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో మంగళవారం మిషన్‌ భగీరథ నీటి బాటిళ్లను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టి శుద్ధి నీటిని అందిస్తున్నదని చెప్పారు. మిషన్‌ భగీరథ నీటి బాటిళ్లపై అధికారులు, ఉద్యోగులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణి, మత్స్యశాఖ అధికారి సుజాత పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T05:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising