ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీసీఎం కింద పడి రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2021-05-17T17:49:42+05:30

జిల్లాలోని తుప్రాన్ నర్సాపూర్ చౌరస్తా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నైనసాబ్(70)మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలోని తుప్రాన్  నర్సాపూర్ చౌరస్తా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నైనసాబ్(70)మృతి చెందారు. రావెళ్లి గ్రామానికి చెందిన నైనసాబ్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున బయట తిరగ వద్దని వైద్యులు సూచించారు. కాగా ఈ రోజు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి ట్రాన్స్‌పోర్టు డీసీఎం కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన నైనసాబ్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-05-17T17:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising