ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: ఏడుపాయల వనదుర్గమాత ఆలయం మూసివేత

ABN, First Publish Date - 2021-09-07T15:54:40+05:30

జిల్లాలోని పాపన్నపేట మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి నిత్య పూజలు నిర్వహించనున్నారు. ఎడతెరపకుండా కురుస్తున్న వర్షాలకు ఘనపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. సింగూరు నుండి దిగువకు నీరు విడుదలడంతో ఆలయంలోకి వరద వచ్చే అవకాశం ఉండడంతో మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-09-07T15:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising