ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెదక్ జిల్లాలో దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2021-09-02T15:23:02+05:30

జిల్లాలోని నర్సాపూర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు భారీ నగదు, నగలను ఎత్తుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలోని నర్సాపూర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు భారీ నగదు, నగలను ఎత్తుకెళ్లారు.  నర్సాపూర్ పట్టణంలోని పెద్దమ్మ కాలనీలో పరశురాం అనే వక్తి ఇంట్లో రూ.50 వేల నగదుతో పాటు 5 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. అలాగే సత్యనారాయణ అనే వక్తి ఇంట్లో 4 తులాల బంగారు  నగలను దుండుగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-09-02T15:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising