ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సఖీ కేంద్రంలో మహిళలకు న్యాయం చేయాలి’

ABN, First Publish Date - 2021-01-21T06:21:03+05:30

సఖీ కేంద్రానికి వచ్చే మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత పేర్కొన్నారు.

పోతిరెడ్డిపల్లిలోని సఖీ కేంద్రంలో కౌన్సిల్‌ సభ్యులతో మాట్లాడుతున్న న్యాయమూర్తి ఆశాలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సంగారెడ్డి రూరల్‌, జనవరి 20 : సఖీ కేంద్రానికి వచ్చే మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత పేర్కొన్నారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని సఖీ కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించి కౌన్సిల్‌ సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సఖీ కేంద్రానికి వచ్చే కేసులు పెండింగ్‌లో ఉంచవద్దని, ఇరువురికి కౌన్సెలింగ్‌ ఇచ్చి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, రత్నం, సఖీ కేంద్రం కౌన్సిల్‌ సభ్యులు వసంత, కల్పన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising