ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవరాత్రి ఉత్సవాలకు కంచి పీఠాధిపతికి ఆహ్వానం

ABN, First Publish Date - 2021-09-17T05:28:51+05:30

కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో అక్టోబరు 7 నుంచి 14 తేదీ (దసరా)వరకు అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించనున్నారు.

కంచి పీఠాధిపతికి ఆహ్వానపత్రికను అందజేస్తున్న సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్గల్‌, సెప్టెంబరు 16: కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో అక్టోబరు 7 నుంచి 14 తేదీ (దసరా)వరకు  అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ  ఉత్సవాలకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు గురువారం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీకి ఆహ్వానపత్రికను అందజేశారు. ఆహ్వానించినవారిలో కంచి పీఠం ప్రతినిధి జయశంకర్‌ బాలగోపాల్‌, విద్యాధరి ఆలయ కమిటీ సభ్యులు దాచేపల్లి వెంకటకృష్ణ, గంగిశెట్టి సుధాకర్‌, రేణుగుంట శ్రీనివాస్‌, ఉప్పల శ్రీనివాస్‌, తేల్కుంట్ల రమేశ్‌గుప్తా పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T05:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising