ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతుబజార్‌ క్రమబద్ధీకరణపై విచారణ జరపాలి’

ABN, First Publish Date - 2021-05-09T04:59:58+05:30

బొల్లారం రైతుబజార్‌ అక్రమ క్రమబద్ధీకరణపై సమగ్ర విచారణ జరిపి భూమిని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌రెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిన్నారం, మే 8: బొల్లారం రైతుబజార్‌ అక్రమ క్రమబద్ధీకరణపై సమగ్ర విచారణ జరిపి భూమిని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రూ.3కోట్ల విలువైన రైతుబజార్‌ స్థలాన్ని ఒకరు జీవో 59కింద క్రమబద్ధీకరణ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అనిల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. విలువైన స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.



Updated Date - 2021-05-09T04:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising