ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమలు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు

ABN, First Publish Date - 2021-06-14T04:51:55+05:30

పరిశ్రమలు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు నిర్వహించాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు.

గడ్డపోతారంలో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి


జిన్నారం, జూన్‌ 13: పరిశ్రమలు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు నిర్వహించాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. గడ్డపోతారంలో పంచాయతీ కార్యాలయం నుంచి కట్ట మైసమ్మ ఆలయం వరకు రూ.21 లక్షల పరిశ్రమల సీఎ్‌సఆర్‌ నిధులతో నిర్మించిన డివైడర్‌, సీసీ రోడ్డును ఆదివారం ప్రారంభించారు.  అనంతరం ఊట్లలో నిర్వహించిన గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఆయనవెంట జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, సర్పంచులు ప్రకాశంచారి, ఆంజనేయులు, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు రాజేశ్‌ ఉన్నారు.


 

Updated Date - 2021-06-14T04:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising