ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ కోలుకోవాలని మృత్యుంజయ హోమం

ABN, First Publish Date - 2021-04-23T04:52:45+05:30

సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తు గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో రాష్ట్ర ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో మృత్యుంజయ మహా యజ్ఞం నిర్వహించారు.

మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్న వంటేరు ప్రతాప్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ఆధ్వర్యంలో నిర్వహణ


వర్గల్‌, ఏప్రిల్‌ 22: సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తు గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో రాష్ట్ర ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో మృత్యుంజయ మహా యజ్ఞం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ యాయవరం చంద్రశేఖర శర్మసిద్ధాంతి, మర్పడగ మల్లికార్జున స్వామి క్షేత్ర వ్యవస్థాపకుడు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో అనంతగిరిశర్మ, శశిధరశర్మ నేతృత్వంలో 40 మంది వేదపండితులతో నవగ్రహ నక్షత్ర శాంతి, ధన్వంతరి క్షేత్రంలో దాదాపు 4 గంటల పాటు హోమం నిర్వహించారు. ఎంపీపీ జాలిగామ లత, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగరాజు,  ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-23T04:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising