ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనిచేయని కాంగ్రెస్‌ జిమ్మిక్కులు, ప్రలోభాలు

ABN, First Publish Date - 2021-12-15T05:44:09+05:30

శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకుల జిమ్మిక్కులు, ప్రలోభాలు పనిచేయలేదని మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన ఒంటరి యాదవరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

యాదవరెడ్డికి మిఠాయి తినిపిస్తున్న మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాసనమండలి ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్‌ స్పందన


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 14: శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకుల జిమ్మిక్కులు, ప్రలోభాలు పనిచేయలేదని మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన ఒంటరి యాదవరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ పార్టీకి 754 ఓట్లు ఉండగా 8 ఓట్లు అదనంగా వచ్చాయన్నారు. అద్భుత విజయానికి కృషి చేసిన స్థానిక సంస్థల ప్రతినిధులందరికి కృతజ్ఞతలు తెలిపారు.  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో రాజకీయం చేయాలని చూసిన కాంగ్రెస్‌కు వారు గట్టిగా బుద్ది చెప్పారన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల వేతనాలను పెంచింది తమ పార్టీయేనన్నారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధులను బీజేపీ తగ్గిస్తే తమ ప్రభుత్వం మాత్రం అంతకు సమానమైన నిధులను కలిపి గ్రామ పంచాయతీలకు అందజేస్తున్నదన్నారు. 

Updated Date - 2021-12-15T05:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising