ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధ్దే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కృషి

ABN, First Publish Date - 2021-04-19T05:52:55+05:30

అభివృద్ధ్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు.

బాగారెడ్డిపల్లిలో సీసీరోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌, ఏప్రిల్‌ 18: అభివృద్ధ్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. సబ్‌ప్లాన్‌ కింద మంజూరైన రూ.17 లక్షల నిదులతో ఆదివారం జహీరాబాద్‌లోని బాగారెడ్డిపల్లిలో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కృషిచేస్తుందని చెప్పారు. ఏడు సంవత్సరాల కాలంగా జహీరాబాద్‌ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు బండిమోహన్‌, నామ రవికిరణ్‌, ముత్యాలచందు, యాకూబ్‌, తులసీదాస్‌, బాబీ, రాకేష్‌, రాజు, శివప్ప, ప్రవీణ్‌, సంగ్రాం, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T05:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising