ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో మానసికోల్లాసం

ABN, First Publish Date - 2021-07-26T04:04:41+05:30

క్రీడలతో శారీరక దారుఢ్యమే కాకుండా మానసికోల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు.

సింఫనీపార్కు కాలనీలో టెన్నిస్‌ కోర్టును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటాన్‌చెరు, జూలై 25: క్రీడలతో శారీరక దారుఢ్యమే కాకుండా మానసికోల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరులోని సింఫనీ పార్కుహోమ్స్‌ కాలనీలో టెన్నిస్‌ కోర్టు, నెట్‌ప్రాక్టీస్‌ క్రికెట్‌ కోర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్‌, కాలనీ అధ్యక్షుడు విజయ్‌, కాసాలసుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T04:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising