ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఐదుగురికి రూ.50 వేలు జరిమానా

ABN, First Publish Date - 2021-07-27T04:12:31+05:30

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఐదుగురికి రూ.50 వేల జరిమానా విధించినట్లు గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్‌, జూలై 26 : డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఐదుగురికి రూ.50 వేల జరిమానా విధించినట్లు గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరురోజుల క్రితం ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌, సిబ్బందితో కలిసి గజ్వేల్‌ పట్టణంలోని ఆయా చౌరస్తాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించగా, ఐదుగురు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించి సోమవారం గజ్వేల్‌ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన గజ్వేల్‌ ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ రవీందర్‌ సత్తు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.50 వేల జరిమానా విధించినట్లు తె లిపారు. 

Updated Date - 2021-07-27T04:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising