ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శబాషీగూడెంలో చెలరేగిన మంటలు

ABN, First Publish Date - 2021-03-01T05:37:43+05:30

చేర్యాల మండలం శబాషీగూడెం గ్రామశివారులోని అటవీభూమిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

అటవీభూమిలో వ్యాపిస్తున్న మంటలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, ఫిబ్రవరి 28: చేర్యాల మండలం శబాషీగూడెం గ్రామశివారులోని అటవీభూమిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సుమారు 30 ఎకరాల మేర మంటలు వ్యాపించి చెట్లు దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై నీటితో ఆర్పడానికి యత్నించారు. సర్పంచు బొడ్డు స్వప్నకిరణ్‌, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, ఏపీవో మంజుల విషయాన్ని అటవీ, అగ్నిమాపక, పోలీస్‌ అధికారులకు తెలపడంతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్‌తో మంటలు ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-03-01T05:37:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising