ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల సమస్యలపై పోరాడాలి : శ్రీనివాస్‌

ABN, First Publish Date - 2021-07-26T04:04:41+05:30

ప్రజల సమస్యలపై పోరాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హవేళీఘణపూర్‌/వట్‌పల్లి, జూలై 25 : ప్రజల సమస్యలపై పోరాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ సూచించారు. ఆదివారం మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర ్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, నిరుద్యోగ భృతి, పింఛన్లు, రేషన్‌కార్డులు సకాలంలో అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి, జిల్లా నాయకుడు శ్రీపాల్‌, సందీప్‌, రమాకాంత్‌, రాంచందర్‌రావు పాల్గొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకున్నదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రవీందర్‌ అన్నారు. ఆదివారం వట్‌పల్లి మండలంలో నిర్వహించిన బీజేపీ మండల కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు మఠం చంద్రశేఖర్‌, మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నర్సింహులు, అనిల్‌కుమార్‌, మండల ఉపాధ్యక్షుడు శివమూర్తి స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T04:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising