ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికి అందరూ సహకరించాలి

ABN, First Publish Date - 2021-06-17T05:44:18+05:30

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా సహకరించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపునిచ్చారు.

భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేగుంట, జూన్‌ 16: గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా సహకరించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. చేగుంట మండలం వల్లభాపూర్‌ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో అర్హులైనవారిని గుర్తించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నార్సింగి మండల జడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ రవి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising