ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుని కుటుంబానికి ‘ఈటల’ ఆర్థిక సహాయం

ABN, First Publish Date - 2021-12-27T04:37:04+05:30

మండలంలోని వరదరాజపూర్‌కు చెందిన ఆంజనేయులు(19) కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలోని

ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఈటల రాజేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్కుక్‌ : మండలంలోని వరదరాజపూర్‌కు చెందిన ఆంజనేయులు(19) కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలోని బావిలో పడి మృతిచెందిన విషయం విధితమే. ఆదివారం హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మృతుని కుటుంబాన్ని పరామర్శించి రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని కుటుంబానికి  అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం పొలిటికల్‌ బ్యూరో సభ్యుడు లింగ సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్‌ గుప్తా, ముదిరాజ్‌ యువజన ప్రధాన కార్యదర్శి కుంట సత్యం, కోశాధికారి స్వామి, శ్రీశైలం, చంద్రం, నర్సింహులు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T04:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising