ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామమందిరానికి విరాళాల వెల్లువ

ABN, First Publish Date - 2021-01-21T06:25:35+05:30

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బీజేపీ నాయకురాలు, ఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ అధ్యక్షురాలు సి.గోదావరీఅంజిరెడ్డి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.

రామాలయ నిర్మాణానికి విరాళాన్ని అందజేస్తున్న గోదావరీఅంజిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రాపురం, జనవరి 20: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బీజేపీ నాయకురాలు, ఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ అధ్యక్షురాలు సి.గోదావరీఅంజిరెడ్డి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. బుధవారం సాయినగర్‌ సాయిబాబా ఆలయంలో ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యక్రమంలో గోదావరీఅంజిరెడ్డి మాట్లాడుతూ రామాలయానికి సమృద్ధిగా విరాళాలు అందించాలన్నారు.

 సంగారెడ్డి రూరల్‌: అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి మండలంలోని పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్‌ గోపన్నగారి సుమంగళి చంద్రశేఖర్‌ విరాళాల సేకరణ కమిటీ సభ్యులకు రూ.51 వేల విరాళాన్ని అందజేశారు. 

 సదాశివపేట: జీర్లపల్లి వెంకన్న, శోభారాణి దంపతులు, కుటుంబసభ్యులు సంతో్‌షగుప్తా, సందీ్‌పగుప్తా, సంజయ్‌గుప్తా, అజయ్‌ గుప్తా రూ.51 వేల చెక్కును అందజేశారు. 

కొండాపూర్‌: మల్కాపూర్‌కు చెందిన మండల టీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఆర్‌.శ్రీనివా్‌సగౌడ్‌, మాజీ సర్పంచ్‌ సత్యమ్మ, మల్లేశం రూ.11 వేల చొప్పున  విరాళాన్ని అందజేశారు.



Updated Date - 2021-01-21T06:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising