ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసోలేషన్‌లోని కొవిడ్‌ రోగులకు ఆహారం పంపిణీ

ABN, First Publish Date - 2021-05-06T05:19:47+05:30

జహీరాబాద్‌లో కొవిడ్‌ భారిన పడి ఐసోలేషన్‌ (ఇంట్లోనే)ఉండి చికిత్స చేయించుకుంటున్న వారికి నామసుభద్రమ్మ ట్రస్టు, ప్రాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం ఆహారం, ఇతరత్రా సరుకులను సుమారు 15 కుటుంబాలకు అందజేశారు.

ఆహారాన్ని ప్యాక్‌ చేస్తున్న ట్రస్టు సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జహీరాబాద్‌, మే 5: జహీరాబాద్‌లో కొవిడ్‌ భారిన పడి ఐసోలేషన్‌ (ఇంట్లోనే)ఉండి చికిత్స చేయించుకుంటున్న వారికి నామసుభద్రమ్మ ట్రస్టు, ప్రాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం ఆహారం, ఇతరత్రా సరుకులను సుమారు 15 కుటుంబాలకు అందజేశారు. రెండు రోజలుగా ట్రస్టుసభ్యుల ఆధ్వర్యంలో ఐసోలేషన్‌లో ఉన్నవారికి మధ్యాహ్నం, సాయంత్రం రెండుపూటలా భోజనాన్ని అందజేస్తున్నట్లు ట్రస్టు సభ్యుడు నామరవికిరణ్‌ చెప్పారు.

Updated Date - 2021-05-06T05:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising