ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిల్వర్‌ వద్ద విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

ABN, First Publish Date - 2021-12-05T04:33:13+05:30

మండలంలోని చిల్వర్‌ గ్రామ సమీపంలోని 161వ జాతీయ రహదారి పక్కన మూడు సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లను శుక్రవారం నాటి రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.2.50 లక్షల విలువగల ఆయిల్‌, కాపర్‌ చోరీ

అల్లాదుర్గం, డిసెంబరు 4: మండలంలోని చిల్వర్‌ గ్రామ సమీపంలోని 161వ జాతీయ రహదారి పక్కన మూడు సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లను శుక్రవారం నాటి రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాదాపు రూ. 2.50 లక్షల  విలువైన ఆయిల్‌, కాపర్‌ను అపహరించుకుపోయినట్లు ట్రాన్స్‌కో ఏఈ అప్పలనాయుడు శనివారం తెలిపారు. గ్రామ సమీపంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్‌ఫార్మర్లకు అల్లాదుర్గంలోని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి సరఫరా చేస్తున్న విద్యుత్‌ తీగలను తొలగించి చోరీకి పాల్పడినట్టు వివరించారు. ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏఈ తెలిపారు.  

Updated Date - 2021-12-05T04:33:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising