ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-17T05:57:42+05:30

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుట మండల చందాపూర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేటసిటీ, మే 16: అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న  సంఘటన ఆదివారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుట మండల చందాపూర్‌కు చెందిన  పడాల ప్రశాంత్‌ (25) పొట్టకూటి కోసం   8నెలల క్రితం సిద్దిపేటకు తన భార్య తో కలిసి వచ్చాడు. ఓ ఫైనాన్స్‌లో అశోక్‌ లైలాండ్‌ వాహనం కొనుక్కుని జీవనం సాగిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వాహన కిస్తీలు కట్టడం లేదు. ఇటీవలే తన భార్య డెలివరీ అయ్యి ఆసుపత్రిలో ఉంది. కిస్తీలు, ఆసుపత్రిలో డబ్బు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ పరుశురామ్‌గౌడ్‌ తెలిపారు. 


Updated Date - 2021-05-17T05:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising