ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదకరంగా ధాన్యం ఆరబోత

ABN, First Publish Date - 2021-10-24T04:48:18+05:30

మండలంలోని గౌరవెల్లి, కుందనవానిపల్లి, గండిపలి, పోతారం(జే), నందారం, ధర్మారం గ్రామాల్లో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టారు. రోడ్లపై ధాన్యం కుప్పలు ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు స్పందించడం లేదు.

గౌరవెల్లి-కుందనవానిపల్లి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  రోడ్లపై ధాన్యం కుప్పలతో ప్రమాదాలు 

 పట్టించుకోని అధికారులు


అక్కన్నపేట, అక్టోబరు 23: ధాన్యం ఆరబోతకు వ్యక్తిగతంగా పంట కల్లాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా రైతులు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. ప్రతీ సీజన్‌లో వరి, మొక్కజొన్న, కంది పంటల తేమ శాతాన్ని తగ్గించేందుకు రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. మండలంలోని గౌరవెల్లి, కుందనవానిపల్లి, గండిపలి, పోతారం(జే), నందారం, ధర్మారం గ్రామాల్లో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టారు. రోడ్లపై ధాన్యం కుప్పలు ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు స్పందించడం లేదు. 


 

Updated Date - 2021-10-24T04:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising